News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర వరదలు ఏర్పడ్డాయి. దాంతో సీతావాగు ప్రవాహం పెరిగి పొంగి ప్రవహించడంతో, పర్నశాల ...
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే ...
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి 2025 ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది.
అల్బేనియాను కార్చిచ్చులు వణికిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ కార్చిచ్చు ఘటనల్లో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు అధి ...
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగిస్తున్నారు.
Instagram top 10 Indians: ఇండియాలో జనాభా ఎక్కువ. అందువల్ల ఇక్కడ అభిమానం మామూలుగా ఉండదు. ఫేమస్ అయితే.. కోట్లలో అభిమానులు వస్తారు. ఐతే.. అంత మంది ఫాలోవర్లను సంపాదించడం అంటే మాటలు కాదు. తమ తమ రంగాల్లో అద ...
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, లోధి రోడ్, దక్షిణ దిల్లీ వంటి రాజధాని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, రోడ్లపై నీటి నిల్వ, ట్రాఫిక్ జామ్లు, రవాణాకు ఆటంకాలు కలిగించగా, ఐఎండీ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.
విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఐఎండీ అధికారి శ్రీనివాస్, బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడే అవకాశం లేనప్పటికీ, విశాఖపట్నంతో సహా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన ...
తమిళనాడులోని తూత్తుకుడిలో ప్రారంభమైన ప్రపంచ ప్రసిద్ధ పనిమయ మాత ఆలయ 442వ వార్షిక ఉత్సవం ఆగస్టు 5న బంగారు రథ ప్రదర్శనతో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results